పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తము
విశాఖ : నర్సీపట్నంలో రెండు పాజిటివ్ కేసులు బయటపడటంతో పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. దీనిలో భాగంగా సోమవారం అడిషినల్ డీజీపీ సునీల్ కుమార్ ఆధ్వర్యములో జిల్లా ఎస్పీ బాపూజీ ఇతర అధికారులు పాజిటివ్ కేసులు నివాస ప్రాంతం కోమటివీధిని పరిశీలించి, దానికి చుట్టూ కిలోమీటరు పరిధిని రెడ్ జోన్ గా ప్రక…